1

1

Sunday 2 November 2014

గాడ్సేను ఆరాధించే వాళ్లు ఈదేశంలో ఇప్ప‌టికీ ఉన్నారు....

స‌ర్దార్ ప‌టేల్ మ‌రో ఐదేళ్లు బ‌తికి ఉంటే దేశ చ‌రిత్ర మ‌రోలా ఉండేది.... ఇది మోడీగారి మాట‌...
----------------
అస‌లు మ‌హాత్మాగాంధీని నాథూరాం గాడ్సే కాల్చి చంప‌క‌పోయి ఉంటే  ఈ దేశ చ‌రిత్ర ఇంకోలా ఉండేది... ఇది నా మాట‌....
--------------

మోడీ గారు అత్యంత అమితంగా ఇష్ట‌ప‌డే మ‌హాత్ముడి లాంటి మ‌హనీయుడిని పొట్ట‌న‌బెట్టుకున్న గాడ్సేను ఆరాధించే వాళ్లు ఈదేశంలో ఇప్ప‌టికీ ఉన్నారు.... వాళ్ల‌కు వాళ్లు దేశ‌భ‌క్తులుగా చెప్పుకు తిరుగుతారు....!!!

No comments:

Post a Comment