1

1

Tuesday 25 November 2014

గ‌న్న‌వ‌రం, విశాఖ‌ప‌ట్నం, రాజ‌మండ్రి విమానాశ్ర‌యాల‌కు పీవీ న‌ర‌సింహారావు, అంజ‌య్య, చెన్నారెడ్డిల‌ పేర్లు ఏమైనా పెట్టి గౌర‌విస్తారా?

మొన్న ఎన్నిక‌ల స‌మ‌యంలో మోడీ గారు, చంద్ర‌బాబు గారు తెలుగు మ‌హ‌నీయులైన పీవీ న‌ర‌సింహారావు, అంజ‌య్య‌ల‌ను కాంగ్రెస్ అవ‌మానించింద‌ని చెప్పిన చోట చెప్ప‌కుండా చెప్పారు...  ఇప్పుడు శంషాబాద్ విమానాశ్ర‌యం దేశీయ టెర్మిన‌ల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టారు.. ఆ మ‌హ‌నీయుడికి మేం ఇస్తున్న గౌర‌వం అంటున్నారు.. ఓకే బాగుంది.. అలాగే ఇక గ‌న్న‌వ‌రం, విశాఖ‌ప‌ట్నం, రాజ‌మండ్రి విమానాశ్ర‌యాల‌కు పీవీ న‌ర‌సింహారావు, అంజ‌య్య, చెన్నారెడ్డిల‌  పేర్లు ఏమైనా పెట్టి గౌర‌విస్తారా?   ఈ విష‌యంలో మోడీ గారు, చంద్ర‌బాబునాయుడు గారు, అశోక గ‌జ‌ప‌తి రాజు గారే స్పందించాలి?

No comments:

Post a Comment