1

1

Thursday 6 November 2014

ఏమున్నా లాంత‌ర్లు ప‌ట్టుకోవ‌డం మిన‌హా చేసేదేముంది...

ఇప్పుడు ఆ నేత‌లు ఎడ్ల బండ్ల‌పై అసెంబ్లీకి రారు...

ఎందుకంటే పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల పెంపు రాష్ట్రం ప‌రిధిలో లేదు క‌దా...
వంట గ్యాస్ ధ‌ర పెరిగినా డ‌మ్మీ సిలిండ‌ర్ల‌తో అసెంబ్లీకి రారు..
--------------------------
ఎందుకంటే కేంద్రంలో యూపీఏ లేదు క‌దా...

ఏమున్నా లాంత‌ర్లు ప‌ట్టుకోవ‌డం మిన‌హా చేసేదేముంది...

No comments:

Post a Comment