1

1

Monday 3 November 2014

ఇక కొన్నేళ్ల‌కు స‌మైక్య తెలుగు రాష్ట్ర ఉద్య‌మ‌మూ మొద‌ల‌య్యేదేమో.. !!!

తెలంగాణ‌లో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం కాకుండా  టీడీపీ వ‌చ్చి ఉంటే  ఈ కృష్ణా బోర్డు స‌మ‌స్య‌లు, కార్మిక నిధి మ‌ళ్లింపు గొడ‌వ‌లు, క‌మ‌ల్ నాథ‌న్ మార్గ‌ద‌ర్శ‌కాల‌పై ర‌చ్చ త‌దిత‌రాలు అస‌లు ఉండేవే కావు..

ఒకే సచివాల‌యం నుంచి అన్ని ఆదేశాలు వెళ్లేవి... నిజ‌మే క‌దా... అవి ఎవ‌రికి అనుకూల‌మైన ఆదేశాలో నేను ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌ర‌మే లేదు.. ఇక కొన్నేళ్ల‌కు స‌మైక్య తెలుగు రాష్ట్ర ఉద్య‌మ‌మూ మొద‌ల‌య్యేదేమో.. !!!

No comments:

Post a Comment