1

1

Thursday 6 November 2014

స‌మైక్యాంధ్ర కోసం చ‌నిపోయిన వారు 500 మంది... మ‌రి వారి కుటుంబాల‌ను ఆదుకున్నారా? లేదా?

----------------------------------------
స‌మైక్యాంధ్ర కోసం చ‌నిపోయిన వారు 500 మంది...
మ‌రి వారి కుటుంబాల‌ను ఆదుకున్నారా?  లేదా?
వారికి చంద్ర‌బాబునాయుడు ప‌రిహారం ఇచ్చారా?
లేక ప‌చ్చ ప‌త్రిక‌లు రాసిన‌ ఈ మ‌ర‌ణాల‌న్నీ బోగ‌స్‌వేన‌ని ప‌ట్టించుకోలేదా?
----------------------------------------
సీడ‌బ్ల్యుసీ తెలంగాణ‌కు అనుకూలంగా నిర్ణ‌యం తీసుకున్న త‌ర్వాత తెలంగాణ బిల్లు ఆమోదంపొందేవ‌ర‌కు (దాదాపు 8 నెల‌ల వ్య‌వ‌ధిలో) ఆంధ్రా,రాయ‌ల‌సీమ‌లో స‌మైక్యాంధ్ర కోసం చ‌నిపోయిన వారి సంఖ్య 500ల‌కు పైనే.. ఈ మ‌ర‌ణాల వార్త‌ల‌న్నీ ఆయాప‌త్రిక‌ల్లో మొద‌టి పేజీలో వ‌చ్చాయి... ప్ర‌తీ రోజుకు రెండు మూడు మ‌ర‌ణాలు న‌మోద‌వుతున్న‌ట్లు అప్ప‌ట్లో పేర్కొన్నారు.. మ‌రి ఈ స‌మైక్యాంధ్ర కోసం చ‌నిపోయిన వారి కుటుంబాల‌కు ఏమైనా ప‌రిహారం అందిందా?   ఆయా ప‌త్రిక‌లు ఏమైనా రాశాయా?   అమ‌రుల కుటుంబాల‌ను ఆదుకోవాల‌ని చంద్ర‌బాబునాయుడును డిమాండ్ చేశాయా?

---------------------------------------

ప‌చ్చ ప‌త్రిక‌లు స‌మైక్యాంధ్ర కోసం జ‌రిగిన ఉద్య‌మానికి ఊత‌మివ్వ‌డానికి 500 మందిని చంపేశాయి..  మ‌నుషుల‌ను చంప‌డం వాటిని వీరికి న‌చ్చిన ఖాతాలో వేయ‌డం వెన్నెతో పెట్టిన విద్యే... వీటి కుట్ర రాత‌ల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండ‌టం అత్య‌వ‌స‌రం !!

No comments:

Post a Comment