1

1

Sunday 2 November 2014

తెలంగాణ రాజ‌కీయ నేత‌ల అనైక్య‌తే మ‌నకు శాపంగా మారింది... !!

కృష్ణా వాట‌ర్ బోర్డు త‌ర‌హా ఆదేశం కావేరి విష‌యంలో త‌మిళ‌నాడుకు ఇచ్చి ఉంటే.. ఈ పాటికి దేశ‌మంతా పెద్ద ర‌చ్చేజ‌రిగేది.. పార్టీల‌క‌తీతంగా అంద‌రూ ఆ బోర్డు ఆదేశాల‌పై దుమ్మెత్తిపోసేవారు... కానీ మ‌న దుర‌దృష్టం... తెలంగాణ  రాజ‌కీయ నేత‌ల అనైక్య‌తే మ‌నకు శాపంగా మారింది... !!
త‌మిళ‌నాడు త‌ర‌హాలో తెలంగాణ‌లోనూ రాజ‌కీయ నేత‌లు ఏకం కావాలి... స‌మ‌స్య‌ల‌పై పోరాడాలి...

No comments:

Post a Comment