1

1

Saturday 8 November 2014

రేప‌టి ప‌చ్చ ప‌త్రిక‌ల ప్ర‌ధాన వార్త‌లివే..

రేపు మోడీ క్యాబినెట్ విస్త‌ర‌ణ ఉన్న‌ప్ప‌టికీ శ్రీ‌శైలంలో  తెలంగాణ ప్ర‌భుత్వం విద్యుత్ ఉత్ప‌త్తి చేస్తుంద‌న్న వార్తే ప‌చ్చ ప‌త్రిక‌ల‌కు మొద‌టి పేజీలో ప్రాధాన్య అంశం అయ్యే అవ‌కాశం ఉంది... ఈసారి ఏమ‌ని రాస్తాయో...!

ఇక పింఛ‌న్ల ప‌థ‌కంలో గంద‌ర గోళం అంటారేమో....!!

ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు అని రాసినా ఆశ్చ‌ర్యం లేదు.. చూసి న‌వ్వుకోవాలంతే...

No comments:

Post a Comment