1

1

Sunday 2 November 2014

ఇదే ప‌నిని ఒక‌వేళ తెలంగాణ ప్ర‌భుత్వం చేసిఉంటే ఏం జ‌రిగేది...


కార్మిక నిధిని ఆంధ్రాకు త‌ర‌లించ‌డం పెద్ద‌వార్త‌...
ఇదే ప‌నిని ఒక‌వేళ తెలంగాణ ప్ర‌భుత్వం చేసిఉంటే ఏం జ‌రిగేది...
ఏముంది చంద్ర‌బాబునాయుడు ఏకంగా ఢిల్లీకి వెళ్లేవాడు..
మోడీని క‌లిసేవాడు... చూశారా ఈ అన్యాయం అంటూ తెగ ఆవేద‌న వ్య‌క్తం చేసేవాడు..
ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా ఆ రెండు ప‌త్రిక‌ల‌ త‌మ కుట్ర‌ క‌థ‌నాల‌ను రాసేవి...
----------------
కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం చేసిన చ‌ర్య‌ను స‌మ‌ర్థించేలా నిన్న ఈనాడు ప‌త్రిక వార్త‌ను రాసింది..
కార్మిక నిధి త‌ర‌లింపు చ‌ట్ట‌వ్య‌తిరేకం కాదంటూ హెడ్డింగ్ పెట్టింది..
దీనికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ‌ర్గాలు అభిప్రాయం అంటూ జోడించింది...
అస‌లు వార్త క‌న్నా ఇదే ఎక్కువ‌గా ఉండ‌టం విచిత్రం...

No comments:

Post a Comment