1

1

Monday 23 March 2015

రైతు ఆత్మ‌హ‌త్య‌లు త‌గ్గాయా? పెరిగాయా?

కేంద్ర ప్ర‌భుత్వ‌మో దేశంలో రైతుల ఆత్మ‌హ‌త్య‌లు గ‌ణ‌నీయంగా త‌గ్గిపోయాయ‌ని సుప్రీంకోర్టులో ప్ర‌మాణ ప‌త్రం దాఖ‌లు చేస్తుంది.. మ‌రోవైపు ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌లో మాత్రం ఒక్క తెలంగాణ‌లో ఈ 9 నెల‌ల్లో 500 మందికి పైగా చ‌నిపోయిన‌ట్లు లెక్క‌లు చెబుతున్నారు.. ఈ ప‌త్రిక‌ను దేశ‌వ్యాప్తంగా రైతు ఆత్మ‌హ‌త్య‌ల‌పై స‌ర్వే చేయ‌మ‌ని చెబితే అసలు కేంద్రం అబ‌ద్దం ఆడుతోందో తేలిపోతుంది క‌దా... సుప్రీంకోర్టును కూడా కేంద్రం ప‌క్క‌దారి ప‌ట్టించిన విష‌యం అర్థం అవుతుంది క‌దా..!!

No comments:

Post a Comment