1

1

Tuesday 17 March 2015

ఇప్పుడు ఉత్త‌ర‌, ద‌క్షిణ భార‌తాల మ‌ధ్య చిచ్చు మొద‌లు పెడుతున్నారు..

ఇప్పుడు ఉత్త‌ర‌, ద‌క్షిణ భార‌తాల మ‌ధ్య చిచ్చు మొద‌లు పెడుతున్నారు..
ద‌క్షిణాది రాష్ట్రాల నుంచి భారీగా నిధులొస్తుంటే... వాటిని ఉత్త‌ర భార‌తంలోవెన‌క‌బ‌డిన ప్రాంతాల‌కు ఖ‌ర్చు చేస్తున్నారట‌..
ద‌క్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్ర‌ణ పాటించి దేశ అభివృద్ధికి కృషి చేస్తుంటే..
ఉత్త‌రాది రాష్ట్రాల్లో ఇబ్బ‌డి ముబ్బ‌డిగా పిల్ల‌ల్ని క‌ని పేద‌రికాన్ని పెంచిపోషిస్తున్నారు..
ఇక లోక్‌స‌భ సీట్లు కూడా ద‌క్షిణాదిలో త‌క్కువ‌గా ఉండ‌టం వ‌ల్లే ఉత్త‌రాది రాష్ట్రాల‌కు అధిక నిధులు ఇస్తున్నారు..
ఇవ‌న్నీ నా మాట‌లు కాదు... ఎన్నో ఏళ్లుగా జ‌రుగుతున్న చ‌ర్చే ఇది...
ప‌రిస్థితిని మార్చాలి.. లేక‌పోతే ప్ర‌మాద‌మే...!!

No comments:

Post a Comment