1

1

Tuesday 31 March 2015

తెలంగాణ‌కు రాబ‌డి అని హెడ్డింగ్ పెట్టాలి క‌దా...


ఎవ‌రికి భారం.. ఆంధ్రా నుంచి వ‌చ్చే వాహ‌నాల‌కు భారం..
మ‌రి తెలంగాణ ప్ర‌జ‌ల‌కు భారం అన్న‌ట్లుగా వార్త‌లు రాయ‌డం ఏంటి?
ఇక్క‌డి ప‌త్రిక అయి ఉంటే ఇలాంటి హెడ్డింగ్ పెడుతుందా?
తెలంగాణ‌కు రాబ‌డి అని హెడ్డింగ్ పెట్టాలి క‌దా...
ఇదొక‌టే కాదు... బోధ‌న రుసుముల స‌మ‌యంలోనూ ఈనాడు ప‌త్రిక ఆంధ్రా ప‌త్రిక‌గానే, ఆంధ్రా ప్ర‌యోజ‌నాల కోసం ప‌రిత‌పించే ప‌త్రిక‌గానే వ్య‌వ‌హ‌రించింది..
ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వ పెద్ద‌లు గ‌మ‌నిస్తున్నారో లేదో..?
ఆంధ్రాకు నీరు ఇప్పించేందుకు కొట్లాడుతుంది.. ఆంధ్రా విద్యార్థుల‌కు బోధ‌న రుసుముల కోసం ప‌రిత‌పిస్తుంది.. ఇప్పుడు ఆంధ్రా వాహ‌నాల‌పై ప‌న్నులు ఎత్తేయించేందుకు ఆరాట‌ప‌డుతుంది.. వీరి ఆత్మ మొత్తం ఆంధ్రా ప్ర‌భుత్వ‌మే అయిన‌ప్పుడు కేసీఆర్ రామోజీరావును ఎన్నిసార్లు క‌లిసినా ఏముంటుంది...!!

No comments:

Post a Comment