1

1

Monday 23 March 2015

అస‌లు విష‌యాన్ని దాస్తున్నారు..!

2022 నాటికి దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 4 కోట్ల మంది పేద‌ల‌కు ఇళ్లు..
అలాగే ప‌ట్ట‌ణ ప్రాంతాల్లోని 2 కోట్ల మందికి ఇళ్లు నిర్మిస్తుందట కేంద్ర ప్ర‌భుత్వం...
ఈ ముచ్చ‌ట‌ను నిన్న వెంక‌య్య‌నాయుడు గారు చెప్పారు..
అంటే ఏడేళ్ల‌లో 6 కోట్ల ఇళ్ల నిర్మాణ చేప‌డ‌తారు..  ఈ ఇళ్ల నిర్మాణం కోసం కూడా స్థ‌లం అవ‌స‌రం అవుతుంది కాబ‌ట్టి దాని కోసం కూడా భూ సేక‌ర‌ణ చ‌ట్టం అవ‌స‌రం అని ఆయ‌న గారు సెల‌విచ్చారు..
----------
చివ‌ర‌కు భూ సేక‌ర‌ణ చ‌ట్టాన్ని ఆమోదింప జేసుకోవ‌డం కోసం రోడ్లు, రైళ్లు, పేద‌ల‌కు ఇళ్లు కావాలంటే భూ సేక‌ర‌ణ చ‌ట్టం అవ‌స‌రం అన్న సంకేతాల‌ను ఇస్తున్నారు.. కానీ అస‌లు విష‌యాన్ని దాస్తున్నారు..!

No comments:

Post a Comment