1

1

Tuesday 31 March 2015

అలా అనుకోవ‌చ్చు క‌దా..!!!

న‌ల్ల‌గొండ‌, వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మంలో నిజాం వార‌సుల పార్టీని గెలిపించార‌ట‌(ఓ మిత్రుడి వ్యాఖ్య‌)...!
మ‌రి రంగారెడ్డి, హైద‌రాబాద్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో దేశ‌ద్రోహ పీడీపీతో చేతులు క‌లిపిన పార్టీని గెలిపించారు క‌దా...!!
మొత్త‌మ్మీద‌ తెలంగాణ‌లో నిజాం వార‌సుల‌కు, దేశ‌ద్రోహుల‌తో సోప‌తి చేసే వాళ్ల‌కు అనుకూలంగా జ‌నం తీర్పు చెప్పారు అనుకోవ‌చ్చు క‌దా..!!!

No comments:

Post a Comment