1

1

Wednesday 1 April 2015

ఏ నిర్ణ‌యం తీసుకున్నా మా అనుమ‌తి ఉండాల్సిందే..ఇదీ వారి తీరు..

ఆంధ్రా విద్యార్థులకు ఫీజులు క‌ట్టాలి..
ఆంధ్రా వాహ‌నాల‌కు ప‌న్నులు వేయొద్దు..
కృష్ణా, గోదావ‌రిలో నీటిలో మ‌న వాటా వాడుకోవ‌ద్దు..
శ్రీ‌శైలంలో జ‌ల విద్యుత్ ఉత్ప‌త్తి చేయొద్దు..
స‌మ‌గ్ర స‌ర్వేలు వ‌ద్దే వ‌ద్దు...
వాట‌ర్ గ్రిడ్‌లు చేప‌ట్టొద్దు...
జీహెచ్ఎంసీలో ప‌న్నులు వ‌సూలు చేయొద్దు..
హుస్సేన్ సాగ‌ర్ ప్ర‌క్షాళ‌న చేయొద్దు...
*************
ఇది సీమాంధ్ర మీడియా డిమాండ్‌... దీనికి కొంద‌రు తెలంగాణ నేత‌ల మ‌ద్ద‌తు.. !!

No comments:

Post a Comment