1

1

Monday 27 April 2015

ఆ రెండు హ‌త్య కేసుల‌ను పున‌ర్విచార‌ణ చేయించాలి..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అయేషా మీరా కేసు, తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌త్యూష కేసును మ‌ళ్లీ విచార‌ణ చేయిస్తే బాగుంటుంది... దేశ రాజ‌ధానిలో జ‌రిగిన నిర్భ‌య ఉదంతం త‌ర‌హా ఘ‌ట‌నే అయేషా మీరాది... మ‌రి నిర్భ‌య హంత‌కుల‌కు శిక్ష ప‌డింది.. మ‌రి అయేషా మీరా కేసులో నిజ‌మైన హంత‌కులు దొరికారా? ప్ర‌త్యూష కేసులోనూ అస‌లు హంత‌కుల‌కు శిక్ష ప‌డిందా? ఇవ‌న్నీ బ‌య‌ట‌కు రావాలి క‌దా...

No comments:

Post a Comment