1

1

Thursday 23 April 2015

ఆన‌వాయితీని పాటించిన మోడీ...

****************
వార్షిక ఉర్సు సంద‌ర్భంగా ఆజ్మీర్ ద‌ర్గాకు ప్ర‌ధాని మోడీ  చాద‌ర్..
ప్ర‌ధాని త‌ర‌ఫున వెళ్లి బుధ‌వారం చాద‌ర్ స‌మ‌ర్పించిన కేంద్ర మంత్రి న‌ఖ్వీ..
ప్ర‌పంచ శాంతి, సామాజిక సామ‌ర‌స్య‌త‌ను ఆకాంక్షించిన ప్ర‌ధాని..
ఖ్వాజా మొహీనుద్దీన్ చిస్తీ బోధ‌న‌లు ఇప్ప‌టికీ ఆచ‌ర‌ణీయ‌మ‌న్న మోడీ...
భార‌త్ ప్ర‌పంచంలోనే అగ్ర‌గామి దేశంగా మారాల‌ని... అభివృద్ధి ఫ‌లాలు అన్ని వ‌ర్గాల‌కు అందాల‌ని ఆకాంక్షించారు...

No comments:

Post a Comment