1

1

Monday 27 April 2015

ప‌వ‌న్ క‌ల్యాణ్ గారు నిద్ర‌లేచి గ‌ర్జిస్తారా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌కు ప్ర‌త్యేక ప్ర‌తిప‌త్తి ఇచ్చే ఆలోచ‌న లేదు...: కేంద్రం
*************
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌కు ప్ర‌త్యేక ప్ర‌తిప‌త్తి ఇచ్చే ఆలోచ‌న లేద‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది... ఎంపీలు కొత్త ప్ర‌భాక‌ర్‌రెడ్డి, మాగంటి బాబులు ఈ రోజు లోక్‌స‌భ‌లో అడిగిన ప్ర‌శ్న‌కు కేంద్ర ప్ర‌ణాళిక శాఖ మంత్రి ఇంద‌ర్‌జిత్ సింగ్ ఈ విష‌యాన్ని చెప్పారు.. దీంతో ప్ర‌త్యేక ప్ర‌తిప‌త్తిపై రెండు రాష్ట్రాలు పెట్టుకున్న ఆశ‌లు అడియాశ‌ల‌య్యాయి.. మ‌రి ప‌వ‌న్ క‌ల్యాణ్ గారు నిద్ర‌లేచి గ‌ర్జిస్తారా? నిద్ర న‌టిస్తారా? ఆ న‌ట కౌశ‌లాన్ని మ‌నం టీవీల్లో చూడాలి..

No comments:

Post a Comment