1

1

Friday 10 April 2015

క‌ట్జూ కూడా డిక్లేర్ చేశాడు.. మీడియా అంటే ప్రెస్టిట్యూట్స్ అని...

మొత్తం మీద మెజారిటీ మీడియా వ్య‌క్తులు ప్రెస్టిట్యూట్స్ అని ప్రెస్ కౌన్సిల్ మాజీ ఛైర్మ‌న్ జ‌స్టిస్ మార్కండేయ క‌ట్జూ తేల్చిచెప్పారు.. ఎక్క‌డో ఒక‌రిద్ద‌రు మిన‌హా మెజారిటీ మీడియాలో ఉన్న వాళ్లంతా ఇదే కోవ‌కు చెందుతార‌ని ఆయ‌న అన్నారు... 
***************
కేసీఆర్ మీడియా వ్య‌క్తుల‌ను చిల్ల‌ర గాళ్లు అన్నందుకే పెద్ద ర‌భ‌స జ‌రిగింది.. ఒక‌వేళ కేసీఆరే మీడియాను ప్రెస్టిట్యూట్స్ అని ఉంటే ఏమ‌య్యేదో... ఈ క‌ట్జూ గారు పెద్ద విచార‌ణే జ‌రిపించే వారు క‌దా...!!

No comments:

Post a Comment