1

1

Friday 10 April 2015

మ‌తానికి మార‌ణ హోమానికి సంబంధం లేదు..

1985లో ఎయిర్ ఇండియా క‌నిష్క విమానాన్ని పేల్చిన ఉగ్ర‌వాదులు ఎవ‌రు?
ఎంద‌రు చ‌నిపోయారు...
నాయుడ‌మ్మ అనే శాస్త్ర‌వేత్త కూడా చ‌నిపోయాడు క‌దా...
బ‌హుషా ప్ర‌పంచంలోనే మొద‌టి సారి భారీ జంబో విమానాన్ని పేల్చేసిన ఉగ్ర‌వాదులు ఎవ‌రు...
నోట్‌: ఈ దేశంలో ఉగ్ర‌వాదానికి ఒక మ‌త‌మే కార‌ణం అన్న భ్ర‌మ‌లో ఉన్న వారి కోసం మాత్ర‌మే...
ప్ర‌తీ మ‌తంలోనూ కొంద‌రు చెడ్డ వారు ఉంటారు. ఎక్కువ మంది మంచి వారు ఉంటారు... అది గుర్తించ‌క‌పోవ‌డం హ్ర‌స్వ దృష్టికి నిద‌ర్శ‌న‌మే...

No comments:

Post a Comment