1

1

Friday 10 April 2015

టీడీపీ లో ఉండి ఎన్ని త‌ప్పులు చేసినా ఆ ప‌త్రిక‌కు క‌నిపించ‌దు..

ఎమ్మెల్సీ స‌లీం టీడీపీలోనే ఉండి ఉంటే బాగుండేది... టీఆర్ఎస్‌లో చేర‌డంతో ఆయ‌న అక్ర‌మాల‌ను బ‌య‌ట‌కు తీస్తోంది ద‌మ్మున్న పేప‌ర్‌... విచిత్రం ఏంటంటే ఆయ‌న అధికార పార్టీలో చేరినా కూడా అధికారులు ఎలాంటి లాలూచీ ప‌డ‌కుండా ఆయ‌న‌పై కేసు న‌మోదు చేశారు.. అదే టీడీపీ అధికారంలో ఉండి ఉంటే ఇది జ‌రిగేదా? 
ఏది ఏమైనా త‌ప్పు చేసిన అత‌డిని శిక్షించాల్సిందే.. 
*************
ఇక మ‌రో విచిత్ర‌మైన వార్త ఏంటంటే మ‌ల్కాజిగిరి ఎంపీ మ‌ల్లారెడ్డి నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా త‌న ఫంక్ష‌న్ హాల్ కోసం సివ‌రేజ్ లైన్ వేసుకున్నాడు.. అదే ప‌నిని ఒక సామాన్యుడు చేసినందుకు రూ.20 వేల జ‌రిమానా, క్రిమిన‌ల్ కేసులు పెట్టేవారు.. మ‌రి ఆ పెద్ద మ‌నిషి చేస్తే ఎందుకు వ‌దిలేశారు?
మ‌రి దీనిపైన కూడా నిజంగా ఆయ‌న సివ‌రేజ్ లైన్ వేసుకున్నాడా? లేదా అన్న‌ది ద‌మ్మున్న పేప‌ర్ వెలికి తీయాల‌ని కోరుకుంటున్నా...

No comments:

Post a Comment