1

1

Thursday 9 April 2015

ఎన్‌కౌంట‌ర్ చిచ్చు ఆర్పేందుకు కేంద్రం రంగంలోకి దిగ‌లేదు ఎందుకు?

గుస గుస‌...
ఆంధ్రా, త‌మిళ‌నాడు మ‌ధ్య ఎన్‌కౌంట‌ర్ చిచ్చు మొద‌లైన త‌ర్వాత దాన్ని ఆర్పేందుకు కేంద్రం రంగంలోకి దిగ‌లేదు ఎందుకు? కొంప‌దీసి ఇటీవ‌ల కాలంలో ప్ర‌త్యేక హోదా విష‌యంలో బీజేపీ అగ్ర‌నేత‌లే ల‌క్ష్యంగా టీడీపీ నేత‌లు విమ‌ర్శలు చేయ‌డ‌మే కార‌ణ‌మా? వెంక‌య్య‌, నిర్మ‌లా సీతారామ‌న్‌ల‌పై టీడీపీ నేత‌లు విరుచుకు ప‌డ‌టం మ‌నం చూస్తున్నాం.. ఈ నేప‌థ్యంలో ఎన్‌కౌంట‌ర్ ఘ‌ట‌న‌తో త‌మిళ‌నాడు లో మొద‌లైన ఆందోళ‌న‌లు టీడీపీ స‌ర్కారు త‌ల‌నొప్పులు తెచ్చిపెడుతోంటే బీజేపీ నేత‌లు కావాల‌నే మౌనంగా ఉంటున్న‌రా? అన్న అనుమానం క‌లుగుతోంది.. ఒక‌వేళ ఈ సంక‌ట ప‌రిస్థితి నుంచి టీడీపీ స‌ర్కారు గ‌ట్టెక్కించినా స‌రే మ‌ళ్లా త‌మ‌ను ల‌క్ష్యంగా చేసుకునే విమ‌ర్శ‌లు చేయ‌ర‌నే గ్యారెంటీ లేద‌నే ఉద్దేశంతోనే వారు జోక్యం చేసుకోవ‌డం లేద‌నిపిస్తోంది...!!

No comments:

Post a Comment