1

1

Wednesday 1 April 2015

పాలెం దుర్ఘ‌ట‌న‌లో చ‌నిపోయిన వారి కేసును హైకోర్టు తిర‌గ‌దోడితే బాగుంటుందేమో...

తెలంగాణ ప్ర‌భుత్వం వేసిన ప‌న్నుపై ప్రైవేటు బ‌స్సుల సంఘం హైకోర్టుకు వెళ్లిందట‌..
మ‌రి గా పాలెం దుర్ఘ‌ట‌న‌లో చ‌నిపోయిన వారి కేసును హైకోర్టు తిర‌గ‌దోడితే బాగుంటుందేమో...
ఆ బ‌స్సు ప్ర‌మాదంలో ఎంత మందిపై కేసు పెట్టారు.. ఎవ‌రిపై చ‌ర్య‌లు తీసుకున్నారో అడిగితే బాగుంటుందేమో..!
నోట్‌:  ఫాస్టు ప‌థ‌కంపైలాగే ఈ వ్య‌వ‌హారంలోనూ హైకోర్టు జోక్యం చేసుకుంటే మ‌న‌కు క‌ష్ట‌మే..

No comments:

Post a Comment