1

1

Friday 5 February 2016

ఆ భ‌క్తులు త‌మ అభిప్రాయం మార్చుకుంటారో వేచిచూడాలి...

దేశం ఓ ముద్దు బిడ్డ‌ను కోల్పోయింద‌ని స్వ‌యంగా దేశ ప్ర‌ధానే అంటుంటే...
ఆయ‌న భ‌క్తులేమో దేశ ద్రోహి అని స‌దరు విద్యార్థిపై ముద్ర వేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు..
బ‌హుషా ప్ర‌ధాని ప్ర‌క‌ట‌న త‌ర్వాత అయినా స‌రే ఆ భ‌క్తులు త‌మ అభిప్రాయం మార్చుకుంటారో వేచిచూడాలి...

No comments:

Post a Comment