1

1

Friday 5 February 2016

ఉరి శిక్ష‌లు ర‌ద్దు చేయాల‌నే వాళ్లంతా దేశ ద్రోహులు, సంఘ విద్రోహ శ‌క్తుల‌ని ముద్ర‌లు వేస్తారు..

మ‌హాత్మాగాంధీని చంపిన దేశ మొద‌టి ఉగ్ర‌వాది / తీవ్ర‌వాది అయిన‌ నాథూరాం గాడ్సేను దేవుడని కొలిచి గుడులు క‌డ‌తాం అన్న వాళ్లంతా దేశ భ‌క్తులు అవుతారు.. పార్ల‌మెంట్ లో కూర్చుంటారు... వారిపై నిషేధాలు ఆంక్ష‌లు ఉండ‌వు.. కానీ ఉరి శిక్ష‌లు ర‌ద్దు చేయాల‌నే వాళ్లంతా దేశ ద్రోహులు, సంఘ విద్రోహ శ‌క్తుల‌ని ముద్ర‌లు వేస్తారు..

No comments:

Post a Comment