1

1

Friday 19 February 2016

52 ఏళ్లు ఆరెస్సెస్ ఆఫీసుపై జెండా ఎగ‌రేయ‌లేద‌ట‌...


http://timesofindia.indiatimes.com/city/pune/Tri-colour-hoisted-at-RSS-HQ-after-52-yrs/articleshow/1561733136.cms

దాదాపు 52 ఏళ్ల త‌ర్వాత తొలిసారిగా 2002 లో నాగ్ పూర్ లోని ఆరెస్సెస్ ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌న‌వ‌రి 26 సంద‌ర్భంగా జాతీయ ప‌తాకాన్ని ఎగ‌ర‌వేశార‌ట‌.. తొలిసారి 1947 ఆగ‌స్టు 15 న‌, త‌ర్వాత 1950 జ‌న‌వ‌రి 26న ఎగ‌ర‌వేశార‌ట‌... 
***
ఇప్పుడే గూగుల్ లో త‌వ్వ‌కాలు జ‌రిపితే హిందూ ప‌త్రిక‌, టైమ్స్ ఆఫ్ ఇండియా ప‌త్రిక‌లో ఈ వార్త వ‌చ్చిన‌ట్లు ఉంది.. మ‌రి 52 ఏళ్లు వీళ్లు జాతీయ జెండా ఎగ‌ర‌వేయ‌కుండా దేశ భ‌క్తులుగా చెలామ‌ణీ అయ్యారా?

No comments:

Post a Comment