1

1

Tuesday 22 September 2015

తెలంగాణ నిరుద్యోగులంద‌రికీ శుభాశీస్సులు.. విజ‌యీభ‌వ‌..!

ఈ రోజు తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ తొలి ప‌రీక్ష‌ను నిర్వ‌హిస్తోంది.. ఈ ప‌రీక్ష‌లో తెలంగాణ విద్యార్థుల‌తో పాటు పొరుగు రాష్ట్ర‌మైన ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని గుంటూరు, విశాఖ ప‌ట్నం, కృష్ణా , అనంత‌పురం త‌దిత‌ర జిల్లాల నుంచి అభ్య‌ర్థులు ప‌రీక్ష రాస్తున్నారు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలంగాణ వారికి డీఎస్సీ రాసేందుకు అవ‌కాశం ఇవ్వ‌పోయినా మ‌నం మాత్రం ఆ రాష్ట్ర నిరుద్యోగుల‌కు మ‌న వ‌ద్ద అవ‌కాశం ఇస్తున్నాం.. 
ఇలాగే తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ పార‌ద‌ర్శ‌కంగా మ‌రిన్ని ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని, తెలంగాణ నిరుద్యోగుల‌కు న్యాయం చేయాలి. 
తెలంగాణ నిరుద్యోగులంద‌రికీ శుభాశీస్సులు.. విజ‌యీభ‌వ‌..!

No comments:

Post a Comment