1

1

Tuesday 2 December 2014

రేవంత్‌రెడ్డి ఆంధ్రా స‌ర్కారు తీరుకు వ్య‌తిరేకంగా గ‌ళం వినిపిస్తాడా?

కృష్ణా, గోదావ‌రి న‌దుల మీద తెలంగాణోళ్లు ప్రాజెక్టులు క‌ట్టుకోవ‌ద్దు... ఆ రెండు న‌దుల నీళ్లు తెలంగాణోళ్లు వాడుకోవ‌ద్దు.. ముఖ్యంగా కృష్ణా న‌ది నీటిని మేం దోపిడీ చేసినా అడ‌గొద్దు...
మేం మాత్రం తెలంగాణ మండ‌లాల‌ను క‌లిపేసుకుని పోల‌వ‌రం క‌ట్టుకుంటాం.. ఇంకా అనేక అక్ర‌మ ప్రాజెక్టుల నిర్మించుకుంటాం..
---------------------------------------------
ఇది కేంద్రానికి ఆంధ్రా స‌ర్కారు చేస్తున్న విజ్ఞ‌ప్తులు..
మ‌రి ఇప్పుడు తెలంగాణ టీడీపీ నేత రేవంత్‌రెడ్డి తెలంగాణ‌లో ప్రాజెక్టుల నిర్మాణం ఆప‌మ‌ని పాద‌యాత్ర చేస్తాడా?   రిలే నిరాహార దీక్ష చేస్తాడా?
లేక ఆంధ్రా స‌ర్కారు తీరుకు వ్య‌తిరేకంగా గ‌ళం వినిపిస్తాడా?

No comments:

Post a Comment