1

1

Monday 22 December 2014

ఆ విరాళాన్ని వెన‌క్కి తీసుకుంటారా?

ఆంధ్రా రాజ‌ధాని కోసం గ‌త మే 24వ తేదీన అనుకుంటా త‌లసాని శ్రీ‌నివాస యాద‌వ్ 20 ల‌క్ష‌లు, ఎమ్మెల్సీ స‌లీం 50 ల‌క్ష‌లు విరాళం ఇచ్చారు..
ఇంకా చాలా మంది టీడీపీ తెలంగాణ నేత‌లు విరాళాలు ఇచ్చారు.. వీరంతా ఇప్పుడు టీఆర్ఎస్ లో చేరారు.. మ‌రి ఆ విరాళాల‌ను వెన‌క్కి ఇవ్వాల‌ని చంద్ర‌బాబును ఏమైనా డిమాండ్ చేస్తారా?
తెలంగాణ అమ‌రుల‌కు ఎన్ని రూపాయ‌లు ఇచ్చార‌ని మాత్రం అడ‌గొద్దు... నా విజ్ఞ‌ప్తి ఒక‌టే ఇప్పుడైనా ఈ గ‌డ్డ కోసం ప‌నిచేయండి... ఈ అవ‌కాశాన్ని ఉప‌యోగించుకోండి... తెలంగాణ స‌ర్వ‌తోముఖ అభివృద్ధిలో మీ వంతు పాత్ర పోషించండి.. లేక‌పోతే చ‌రిత్ర క్ష‌మించ‌దు..

No comments:

Post a Comment