1

1

Thursday 4 December 2014

విద‌ర్భ‌, తెలంగాణ రైతుల కోసం కేంద్రం ప్ర‌త్యేక ప్యాకేజీ ఇవ్వాలి..

విద‌ర్భ‌లో ఒక్క రోజు 10 మంది రైతులు చ‌నిపోయార‌ట‌..
చితి పేర్చుకుని రైతు చ‌నిపోయాడ‌ట‌..
స్వ‌యంగా బీజేపీ ఎంపీనే చెప్పాడు..
బీజేపీ ప్ర‌భుత్వం కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్నా విద‌ర్భ‌లో రైతుల ఆత్మ‌హ‌త్య‌లు జ‌రుగుతున్నాయి..
ఇది పార్టీల అంశం కాదు.. జాతీయ అంశ‌మ‌ని అంద‌రూ గుర్తించాలి..
రైతు ఆత్మ‌హ‌త్య‌ల నివార‌ణ‌కు జాతీయ విధానాన్ని రూపొందించాలి..
ముఖ్యంగా విద‌ర్భ‌, తెలంగాణ రైతుల కోసం కేంద్రం ప్ర‌త్యేక ప్యాకేజీ ఇవ్వాలి..
ఇది పార్టీల‌క‌తీతంగా చేయాల్సిన డిమాండ్‌..

No comments:

Post a Comment