1

1

Tuesday 29 July 2014

బాబుగారు బియాస్ బాధితుల ప‌రిహారం ఎప్పుడిస్తారు?


బియాస్ మృతుల కుటుంబాల‌కు రూ.5ల‌క్ష‌ల ప‌రిహారం ఇస్తామ‌న్న చంద్ర‌బాబునాయుడుగారు ఇప్ప‌డు మాట త‌ప్పితే ఈనాడు ప‌త్రిక‌కు, ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌ల‌కు క‌నిపించ‌డం లేదా? బాధితులు నిన్న మీడియా ముందుకు వ‌చ్చినా ఆ వార్త‌ను ఎందుకు క‌వ‌ర్ చేయ‌లేదు...?
ఇదే ప‌ని తెలంగాణ ప్ర‌భుత్వం చేస్తే ఈ పాటికి నింగీ నేల‌ను ఏకం చేసేలా గ‌గ్గోలు పెట్టేవారు కాదా? అస‌లు బియాస్ బాధితుల‌కు ప‌రిహారం ప్ర‌క‌టించి ప్ర‌చారం చేయించుకున్న బాబుగారు ఇప్పుడు మౌనం వ‌హించ‌డం ఏమిటి? ఇదంతా వీఎన్ఆర్ కాలేజీని కాపాడేందుకు దుర్ఘ‌ట‌న స‌మ‌యంలో ఆడిన డ్రామాలాగా అనిపిస్తోంది...

https://www.youtube.com/watch?v=QnUGxG3vCXM

No comments:

Post a Comment