1

1

Friday 16 October 2015

ఇది ఆంధ్ర‌జ్యోతిలో రాసిన వార్త‌లోని కొన్ని వ్యాఖ్య‌లు...

ఇది ఆంధ్ర‌జ్యోతిలో రాసిన వార్త‌లోని కొన్ని వ్యాఖ్య‌లు...
కేంద్రం చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగితే నిధులు మంజూరు చేస్తార‌ట‌... ఈ మాట‌ల‌ను కేంద్ర మంత్రులే అంటున్నార‌ట‌... రాష్ట్రంలో పాల‌న‌ను గాలికి వ‌దిలేసి ఢిల్లీలో మ‌కాం పెడితే స‌రిపోతుంద‌న్న‌ట్లు.. !!
************
‘‘కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒక పని కావాలంటే ఒకటికి వంద సార్లు తిరగాలి. అప్పుడు కూడా పని జరుగుతుందన్న నమ్మకం లేదు. అయినా, పోయి రావలె హస్తినకు అన్నట్లు కాలికి బలపం కట్టుకొని తిరిగితే తప్ప పనులు కావడం కష్టం. అటువంటిది మొక్కుబడిగా ఓ విజ్ఞాపన పత్రం ఇచ్చి ఊరుకుంటే బుట్టదాఖలు కావడం తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు’’ అని కేంద్ర మంత్రులు పలు వురు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు, కేసీఆర్‌ ఎన్నిసార్లు ఢిల్లీకి వచ్చి ఎవరెవరిని ఎన్నిసార్లు కలిశారో లెక్కతీస్తే అసలు రంగు బయట పడుతుందంటున్నారు.

No comments:

Post a Comment