1

1

Friday 16 October 2015

నిజాం సాగ‌ర్ గోదావ‌రిపై క‌ట్టార‌ట‌.. ఈనాడు రాత‌గాడి పైత్యం..

నిజాం సాగ‌ర్ ఏ న‌దిపై ఉంద‌ని ఎవ‌రైనా అడిగితే ప్ర‌తీ ఒక్క‌రూ ఠ‌క్కున మంజీరా అంటారు.. కానీ ఈనాడు ప‌త్రిక వాడికి మాత్రం నిజాం సాగ‌ర్ గోదావ‌రిపై క‌ట్టిన ప్రాజెక్టుగా క‌నిపించింది.. తెలంగాణ రాజ‌ముద్ర ను స‌రిగా గుర్తించి వేయ‌డం తెలియ‌దు, తెలంగాణ‌లో ఏ ప్రాజెక్టు ఏ న‌దిపై నిర్మించారో తెలియ‌కుండానే క‌థ‌నాలు రాసేస్తున్నారు.. చ‌దివేవాళ్లు ఉంటే రాసే వాళ్ల‌కు లోకువ అన్న భావ‌నో ఏమో తెలియ‌దు..

*************
ఇంత‌కీ ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌కు అనుకూల‌మా? వ్య‌తిరేక‌మా? అస‌లు తెలంగాణ‌లో ప్రాజెక్టులు క‌ట్టాలా వ‌ద్దా అన్న విష‌యాన్ని మాత్రం రాయ‌డానికి మ‌న‌సు రాలేదు.. బ‌హుషా వ‌స్తుంద‌ని ఆశించ‌డం అత్యాశే అవుతుందేమో..!!

No comments:

Post a Comment